యాదాద్రి పవర్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరణ

8 Jun, 2015 19:05 IST|Sakshi

నల్లగొండ: తెలంగాణలో కొత్త విద్యుత్ ప్లాంట్కు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోమవారం నల్లగొండ జిల్లా వీర్లపాలెంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేతులమీదుగా భూమి పూజ కూడా నిర్వహించారు. 4,400 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు