హైదరాబాద్: స్టాక్హోంలో జరిగే వాటర్వీక్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు మంత్రి హరీశ్ రావును ఆహ్వనించారు. ఈ నెల 23 నుంచి స్వీడన్ దేశంలోని స్టాక్హోంలో జరిగే ఈ కార్యక్రమంలో వరల్డ్ వాటర్ వీక్ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మంత్రి హరీశ్ పాల్గొని మిషన్ కాకతీయ ప్రాజెక్టుపై ప్రసంగిస్తారు.