ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ భేటీ

14 Jun, 2022 12:01 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు