రేపు సీఎం జగన్‌ పోలవరం పర్యటన.. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

5 Jun, 2023 16:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్‌

మరిన్ని వార్తలు