ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు

24 Jul, 2021 13:15 IST|Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో శాకాంబరీదేవి ఉత్సవాలు ముగిశాయి. మూడ్రోజులపాటు కూరగాయలు, పండ్ల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. శాకాంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రులు బొత్స, కొడాలి నాని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు