ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం

28 Oct, 2023 15:14 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బెనర్జీపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బెనర్జీకి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడిన వ్యక్తిని టీడీపీ ఇంచార్జి ప్రవీణ్‌ ముఖ్య అనుచరుడు భరత్‌గా గుర్తించారు.

మరిన్ని వార్తలు