తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. అప్రమత్తమైన అధికారులు

20 Dec, 2023 06:53 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్‌ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు