వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?

17 Jan, 2022 08:41 IST|Sakshi
లిఖిత (ఫైల్‌)

చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): మండలంలోని కాటిపేరి పంచాయతీ వడ్డివారిపల్లెకు చెందిన లిఖిత(18) అదృశ్యంపై ఆమె భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ ఆదివారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ పొలం పనులకు వెళ్లిన ఆమె ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00698కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
చదవండి: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు   

మరిన్ని వార్తలు