ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే అధికార యంత్రాంగమంతా ఇక్కడే ఉంటారు. ఎనిమిది మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పనులన్నీ తొందరగా అవుతాయి. పైగా లక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రం కొత్తకళ సంతరించుకుంటుంది. – రంగు లక్ష్మినరహరి, ధర్మపురి
కోరిక నెరవేర్చాలి
రెవెన్యూ డివిజన్ అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. గతంలో రెవెన్యూ డివిజన్కు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించాం. జిల్లాలో తక్కువ దూరంలోనే ఉన్న జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిని డివిజన్లు చేశారు. అదే ధర్మపురిని మాత్రం విస్మరించారు. – దూడ మహిపాల్
●