రూ.160 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

30 Oct, 2023 05:36 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఆదివారం అపెక్స్‌ మెడికెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల మెఫెడ్రిన్‌ను గుర్తించారు.

ఈనెల 20న ఇదే జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.250 కోట్ల విలువైన కెటమిన్, కొకైన్, మెఫెడ్రిన్‌లను స్వా«దీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు