ఎలాంటి సర్వేలు చేయలేదు.. ఆ వార్తల్ని నమ్మొద్దు: ఐ-ప్యాక్‌

31 Aug, 2023 11:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తాము చేసిన సర్వేలంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ ఐ-ప్యాక్ ట్వీట్ చేసింది. ఏపీలో ఐ-ప్యాక్ సర్వే ఫలితాలు అంటూ ఓ ఛానల్‌లో వచ్చిన వార్తలను  ఐ-ప్యాక్ సంస్థ ఖండించింది. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

తాము ఎలాంటి సర్వేలు చేయలేదని వెల్లడించింది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఐ-ప్యాక్‌ పేర్కొంది.
చదవండి: ప్చ్‌.. అవినీతిని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు

మరిన్ని వార్తలు