కోవిడ్ భయంతో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారుతోంది. సెకండ్వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో జనం బయటకు రావడం తగ్గించేశారు. మరోవైపు పనులు దొరక్క వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్నారు.