More

సాగర్ కాల్వలో గుర్తు తెలియని మృతదేహాలు

1 Mar, 2016 12:45 IST

బొల్లాపల్లి: గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం కురువ వద్ద ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వలో రెండు మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గోనెసంచిలో మూటకట్టి ఉన్న పురుషుల మృతదేహాలు రెండింటిని మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.పూర్తిగా కుళ్లిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నమృతదేహాలకు అక్కడే శవపరీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

‘బీజేపీకి పడిన ఆరు ఓట్లలో పురందేశ్వరి గారి ఓటు ఉందా?’

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం 

శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత కదలికలు