More

గరికపాడు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు

29 May, 2015 07:13 IST

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌పై శుక్రవారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రికార్డులను పరిశీలించడంతో పాటు ఆదాయం వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు వాహనాలను నిలిపివేశారు. ఇదే విధంగా ఏపీలోని పలు చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర 

Nov 18th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

బోగస్‌ ఇన్వాయిస్‌లతో ‘స్కిల్‌’ నిధులు స్వాహా

చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం

బాబు కళ్లలో ఆనందం కోసమా ‘కరువు’ రాతలు?