More

6 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

24 Dec, 2014 17:11 IST

హైదరాబాద్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. జనవరి 6 తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేయనున్నట్టు పేర్కొంది.  తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బిడ్డకు తల్లిపాలు అందుతున్నంత సంతోషంగా ఉంది: సీఎం జగన్‌

17న నూజివీడుకు సీఎం జగన్‌

‘జగన్‌ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’

‘మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే’

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!