More

సీఎం జగన్‌తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

27 Dec, 2019 11:06 IST

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయ్యింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ  పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రికి  నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు

పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్‌

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర: మంత్రి అంబటి

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే