More

అవ్వాచారికోన లోయలో ఎగసిపడుతున్న మంటలు

27 Jun, 2015 19:26 IST

తిరుమల: తిరుమలలోని అవ్వాచారికోన లోయలో శనివారం మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఎలా అదుపుచేయాలో తెలియక అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దట్టమైన అడవి కావడంతో ఫైరింజన్లు వెళ్లే అవకాశం లేదు.

మంటలు వాటంతట అవే ఆరిపోవాలి లేదా హెలికాప్టర్ల సహాయంతోనైనా మంటలను అదుపు చేయాలి. హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపు చేయడమంటే ఆర్ధిక భారంతో కూడుకున్నది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Dec 3rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు

సీఎం జగన్‌ సాహసి.. చంద్రబాబు ఆంధ్రా ద్రోహి

ఆటకు సిద్ధం..

కరెంట్‌ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'