More

టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి ధ్వజం

2 Aug, 2017 16:31 IST

కిర్లంపూడి: టీడీపీ వైఖరిపై మాజీ మంత్రి కొప్పన మోహన్‌ రావు ధ్వజమెత్తారు. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహం వద్ద పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కొప్పన మోహనరావు విలేకరులతో మాట్లాడారు. తుని సంఘటనలో భాధ్యులు చంద్రబాబే.. అందుకు మా వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.  పెట్రోలు ప్యాకెట్లు తీసుకుని వచ్చి తునిలో రైలు తగలబెట్టినది పసుపు చొక్కా వాళ్లేనని ఆరోపించారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబే బాధ్యుడని అన్నారు.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘బాబు, పవన్‌.. ప్రజల ముందుకొచ్చి చెప్పే దమ్ముందా?’

జనసేనకు మరో షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి కీలక నేతలు

‘సామాజిక సాధికారితను అమలు చేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్‌’

కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి: మంత్రి చెల్లుబోయిన

అర్హులందరికీ పథకాలు చేరేలా అధికారులు చొరవ చూపాలి: గవర్నర్‌