More

‘కల్కి భగవాన్‌’ పై ఐటీ దాడులు

16 Oct, 2019 11:37 IST

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని వరదయ్యపాలెం, బీ. ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు చేశారు. కల్కి ట్రస్ట్‌ నిర్వాహకుడు లోకేష్‌ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మీరు మాత్రం వందల కోట్లు దోచుకోవచ్చా?

విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి

అర్హత ఉన్న వారికి పథకం ఆగిందా? బాబు, పవన్‌కు సజ్జల సవాల్‌

గడువులోగా అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్‌

త్వరలో 1.47 లక్షల మందికి ఉపాధి.. ఎలాగంటే..?