More

యువకుడి ఆత్మహత్య

7 Sep, 2015 18:42 IST

కళ్యాణదుర్గం: ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లికి చెందిన సిద్దప్ప(25) సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర: మంత్రి అంబటి

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

‘బీజేపీకి పడిన ఆరు ఓట్లలో పురందేశ్వరి గారి ఓటు ఉందా?’

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం