More

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి వెంకట్‌

13 Aug, 2019 19:00 IST

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారుగా మేడపాటి వెంకట్‌ నియమితులయ్యారు. అలాగే ఆయన ఏపీ ఎన్నార్టీ చైర్మన్ హోదాలో రాష్ట్రానికి సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ఆంశాలను కూడా పర్యవేక్షిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ కన్వీనర్‌గా పనిచేశారు. ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బోగస్‌ ఇన్వాయిస్‌లతో ‘స్కిల్‌’ నిధులు స్వాహా

చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం

బాబు కళ్లలో ఆనందం కోసమా ‘కరువు’ రాతలు?

ఏరోస్పేస్‌ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక

రూ.1,045 కోట్లతో కొత్త రోడ్లు