More

వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

14 Apr, 2020 15:35 IST

?>

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

?>

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనలు చెందుతుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలను చంద్రబాబు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు చేసింది శూన్యమని విమర్శించారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని  నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి తప్పుపట్టారు.


(కరోనాతో మాజీ క్రికెటర్‌ మృతి)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘నాడు-నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయండి’

కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

Bank Holidays: డిసెంబర్లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’ : మంత్రి రోజా

కేసీఆర్‌ గెలుస్తారు.. లేదు వాళ్లదే విజయం.. కోట్లలో బెట్టింగ్‌!