More

ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు

17 Apr, 2017 10:41 IST
ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు

హైదరాబాద్‌ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్‌ కూడా  నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం

నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ 

‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం

పైకి పొత్తులు.. లోపల కత్తులు

ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు