More

పింఛన్‌ ఇవ్వలేదు.

18 Nov, 2018 06:39 IST

ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నాం. నాకు 50 సంవత్సరాలు. నా భర్తకు 55 సంవత్సరాలు. అయినా మాకెవ్వరికీ పింఛన్‌ రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే మా లాంటి వారికి న్యాయం జరుగుతుంది.                 
–  దొమ్మూరి గౌరమ్మ,
విశ్వంభరపురం, పార్వతీపురం మండలం

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు

ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్‌

ప్రజా సంకల్ప సంబరాలు..

చరిత్రాత్మకం ప్రజా సంకల్పం 

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌