More

ఆదరం..అతిసారం కలకలం

4 Feb, 2020 11:22 IST

27 మంది ఆస్పత్రి పాలు

ఏడుగురి పరిస్థితి విషమం

శ్రీకాళహస్తి, తిరుపతిలో చికిత్స

కేవీబీపురం మండలం ఆదరం పంచాయతీ పరిధిలోని గిరిజన, దళిత కాలనీల్లో అతిసారం విజృంభించింది. ఇప్పటికే 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి మరో ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీకాళహస్తి, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నెలకొన్న  పారిశుద్ధ్య లోపం, తాగు నీటి కలుషితం వల్లే అతిసారం ప్రబలినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ కూడా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులపాలవడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్‌ 

తునిలో జనహోరు 

రేవులపై ఈనాడు గావుకేకలు

నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు 'పచ్చ' మూకల డేటా చౌర్యం

బోట్ల దుర్ఘటన మీ దృష్టికి రాలేదా!?