More

కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం

21 Feb, 2017 13:56 IST
కలకలం రేపిన ఎయిర్‌ ఇండియా విమానం

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానం కలకలం రేపింది. కిందకు దిగే ముందు విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కిందకు దిగే ముందే మళ్లీ గాల్లోకి ఎగిరింది.

గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి

చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

గృహ నిర్మాణశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు

చెల్లెమ్మా పురంధేశ్వరి!.. ఎంపీ విజయసాయి పొలిటికల్‌ కౌంటర్‌