More

'అనంత' కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత

4 Jun, 2015 11:05 IST

అనంతపురం: చంద్రబాబు సర్కార్ రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం, సీపీఐ నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ మహాధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ సహా 500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కరెంట్‌ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'

అవి అప్పులు కాదు.. డిస్కంలకు ఆస్తులే.!

కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి

ముంచుకొస్తున్న మిచాంగ్‌

బీపీటీకి భలే గిరాకీ