More

చర్చి హుండీని పగులగొట్టిన దుండగులు

21 Nov, 2015 13:41 IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని చర్చిలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్థానిక సీఎస్‌ఐ చర్చి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న హుండీని ద్వంసం చేసి.. రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మెడలో తాళి కట్టి.. విద్యార్థినిపై టీచర్‌ లైంగికదాడి

కాసేపట్లో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

మేఘాకు గ్యారెంటీ పచ్చి అబద్ధం: మంత్రి బుగ్గన

నవ దంపతుల ఆత్మహత్య

పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య