More

నేడు హైదరాబాద్‌కు సింగపూర్ పిళ్లై

21 May, 2015 03:53 IST

హైదరాబాద్: రాజధాని నిర్మాణం, మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్ నియమించిన గోపీనాథ్ పిళ్లై గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన సమావేశమవుతారు. రాజధాని నిర్మాణంపై స్విస్ చాలెంజ్ విధానంలో పరస్పర ఆమోదయోగ్యంగా ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతారు.

ఈ విషయాన్ని ఉన్నతస్థాయి వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాగా ఈ నెల 25న సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈశ్వరన్ అందజేస్తారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం

13వ షెడ్యూల్‌పై ముగిసిన సమీక్షా సమావేశం

బాబు బెయిల్‌ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు!

కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి

ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. బాధితులను ఆదుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి