More

5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

2 Nov, 2018 10:09 IST

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం సోమవారం కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం

నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ 

‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం

పైకి పొత్తులు.. లోపల కత్తులు

ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు