More

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

12 Jan, 2019 13:49 IST

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్‌ తన కస‍్టమర్లకు గుడ్‌  న్యూస్‌ చెప్పింది. ఇకపై  ఇంటర్నేషనల్‌ రోమింగ్‌  యాక్టివేషన్‌  రుసుమును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ప్రీ పెయిడ్‌,  పోస్ట్‌ పెయిడ్‌   చందాదారులు ఇద్దరికీ  వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు సీఈఓ గోపాల్  విట్టల్‌ ఈమెయిల్‌   సమాచారాన్ని అందించారు. ఇకపై తమ  స్మార్ట్‌ ప్యాక్‌లతో అంతర్జాతీయ బిల్లుల భారం గురించి విచారించకండి అని తెలిపింది. తద్వారా  ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌లను పెంచుకోవాలని  చూస్తోంది..
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చివరి దశకు చర్చలు, భారత్‌లో టెస్లా కార్లు తిరిగేది ఎప్పుడంటే?

ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్‌!

సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్‌ఏఐకి ఎదురు దెబ్బ!

జైలుశిక్ష తగ్గించేందుకు రూ.6 కోట్ల ఒప్పందం చేసుకున్న పాప్‌సింగర్‌

మరో కీలక పరిణామం, ‘ఓపెన్‌ఏఐ’లోకే శామ్‌ ఆల్ట్‌మన్‌?