More

నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!

21 Oct, 2016 01:19 IST
నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ శుక్రవారం సెబీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేయనుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరో ఇరువురు డెరైక్టర్లుఅశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే పెరోల్ గడువు పొడిగింపునకు సంబంధించి ఈ మొత్తాన్ని శుక్రవారం చెల్లించడం జరుగుతుందని రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మగబిడ్డకు జన్మనిచ్చిన అపర్ణ కృష్ణన్ - ఆనందంలో నారాయణ మూర్తి ఫ్యామిలీ

బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?

దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్