More

కాల్‌ డ్రాప్స్‌పై కఠిన చర్యలు

19 Aug, 2017 10:52 IST
కాల్‌ డ్రాప్స్‌పై కఠిన చర్యలు

న్యూఢిల్లీ: కాల్‌ డ్రాప్స్‌ సమస్య పరిష్కారంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మరింత సీరియస్‌గా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే దశలవారీగా రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బంపరాఫర్‌, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్‌ ధర ఎంతంటే?

సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

మరో వివాదంలో టీసీఎస్‌.. గతంలో ‘లంచాలకు ఉద్యోగాలు’.. మరి ఇప్పుడు

బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి

రష్యా నుంచి భారీగా దిగుమతులు