More

షావోమి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

16 Oct, 2019 14:19 IST

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్  షావోమి   రెండ స్మార్ట్‌ఫోన్లను  ఇండియాలో లాంచ్‌ చేసింది.  రెడ్‌మి  నోట్‌ 8, నోట్‌ 8  ప్రొ  స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.  అక్టోబరు 21నుంచి అమెజాన్‌ ద్వారా ఇవి విక్రయానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.  రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌లో రెడ్‌మి నోట్‌ 8, రెడ్‌ మి నోట్‌ 8 ప్రొ  డివైస్‌లను ఇప్పటికే చైనా మార్కెట్లోకి వీటిని తీసుకు వచ్చింది.

రెడ్‌మి నోట్‌ 8 ఫీచర్లు
 6.39 అంగుళాల డిస్‌ప్లే
 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌
 4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌
48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు
4జీబీ/64జీబీ ధర రూ.9,999
6జీబీ/128జీబీ ధర రూ.12999

రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు
6.53 అంగుళాల డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ జీ90టీ
ఆండ్రాయిడ్‌ 9 పై
6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
4+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు
6జీబీ/64జీబీ ధర రూ.14999
6జీబీ/128జీబీ ధర రూ.15,999
8జీబీ/128జీబీ ధర రూ.17999

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫైనల్ మ్యాచ్‌‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్

వోటథాన్ యాప్‌ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్‌ కూడా..

వరల్డ్ కప్ ఫైనల్‌, దేశంలో బిజినెస్‌ అప్ & డౌన్

ఓపెన్‌ఏఐలో ఆసక్తికర పరిణామాలు, సీఈఓగా ఆల్ట్‌మన్‌?

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, ఉచితంగా మ్యాచ్‌ టికెట్లు!