More

జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ ఆత్మహత్య

19 Mar, 2020 10:57 IST

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ భవానీ శంకర్‌ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర పోలీసు వర్గల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన నివాసం ఉంటున్న గదిలోనే గురువారం తెల్లవారుజామున సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. శంకర్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పోలీస్‌ నీచ బుద్ధి.. నాలుగేళ్ల చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి..

నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

కన్నకూతురిని కత్తులతో నరికి..

యాదాద్రి కలెక్టరేట్‌లో దంపతుల ఘర్షణ