More

భార్యతో గొడవపడి.. భర్త అదృశ్యం

5 Dec, 2019 09:13 IST
సంపత్‌ (ఫైల్‌)

సాక్షి, ముషీరాబాద్‌: భార్యతో గొడవపడి భర్త ఇంటినుంచి వెళ్లిపోయిన సంఘటన ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అరుంధతినగర్‌కు సంపత్, సుమలత భార్యాభర్తలు. సంపత్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సుమలత ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేసేది. గత నెల 29న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్యను దూషించిన సంపత్‌ అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బుధవారం సుమలత ఫిర్యాదు మేరకు ముషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

భార్యను 41 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి.. దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

Nov 16th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

పంట పొలంలోని బావి దగ్గరకు వెళ్లి.. వ్యక్తి తీవ్ర నిర్ణయం!

కూతురును కళాశాలలో దింపేందుకు.. బయల్దేరిన ఐదు నిమిషాల్లోనే..