More

లేడీ స్మగ్లర్‌ అరెస్ట్‌.. బంగారం స్వాధీనం

9 Jun, 2018 17:48 IST
పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు చైన్స్‌

చెన్నై : దుబాయ్‌ నుంచి చెన్నైకు బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న మహిళను చెన్నై విమానాశ్రయ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితురాలని కర్ణాటకలోని చిక్మగులూరుకు చెందిన పద్మగా గుర్తించిన పోలీసులు ఆమె నుంచి 13 కిలోల 24 క్యారెట్ల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుర్తా లోపల నడుముకు కట్టుకుని మరీ బంగారం తీసుకొచ్చే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 9th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

ఒంటరిగా ఉన్న జంటలే టార్గెట్‌

టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం 

సీఐ హత్య కేసు.. కానిస్టేబుల్‌ దంపతులకు రిమాండ్‌

హనీట్రాప్‌లో మాజీ జవాన్‌