More

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

2 Mar, 2018 11:50 IST
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: నగరంలోని సింగ్‌నగర్‌ అమెరికన్‌ హాస్పిటల్‌ సమీపంలో ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు ఆ ఇంట్లో నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో తేలింది. 11 మంది విటులను అరెస్టు చేసి, రూ.30,800 నగదు, 8 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మురళీధర్, సీఐ ఆర్‌.సురేష్‌రెడ్డి ఈ దాడి చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం 

మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం

TS Election 2023: పట్టుబడిన నగదు, గోల్డ్‌, డ్రగ్స్‌ విలువ ఎంతంటే?

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

క‌ళ్లెదుటే తండ్రిని చంప‌డంతో.. కొడుకు అత‌డిని వెంబ‌డించి మ‌రీ..