More

భీమవరంలో దారుణం

19 Oct, 2018 08:59 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్తను భార్య హత్య చేయడం కలకలం రేపింది. భర్తను పచ్చడి బండతో బాది హత్య చేసింది. అనంతరం భార్య స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!