More

'రాష్ట్రంలో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు'

27 Mar, 2016 11:23 IST

ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ఉన్నతాధికారులతో పూనం మాలకొండయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గర్భిణీకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య వివరించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌