More

'హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదం'

26 Jul, 2016 19:28 IST

కడప: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు చర్చ జరిగిన తర్వాత ఆర్థిక బిల్లు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉన్నా శల్యసారథ్యం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌