More

ఎస్‌కేయూ క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా చంద్రమోహన్‌

1 Jan, 2017 23:34 IST

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 3 నుంచి జరిగే సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే ఎస్‌కే యూనివర్శిటీ జట్టుకు మేనేజర్‌గా నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ పీడీ చంద్రమోహన్‌ ఎంపికయ్యారు. ఎస్‌కేయూ జట్టు ఈ నెల 3 నుంచి 11 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే క్రికెట్‌ టోర్నీలో పాల్గొననుంది. తనను మేనేజర్‌గా నియమించినందుకు ఎస్‌కేయూ వీసీ, రిజిస్ట్రార్, స్పోర్ట్స్‌ కార్యదర్శి జెస్సీ, తన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌