రూ.75 లక్షల ధనలక్ష్మి

Published on Fri, 10/07/2016 - 22:58

రాజేంద్రనగర్‌: కాటేదాన్ లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మిగా అలంకరించారు. రూ.75 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. గత ఐదేళ్లుగా ఈ అలంకరణ చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. రూ. 11 లక్షలతోప్రారంభమైన అలంకరణ ఈ ఏడాది రూ.75 లక్షలకు చేరిందన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ