More

దరఖాస్తుకు గడువు పెంపు

28 Aug, 2016 00:14 IST

కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, డిజెబుల్డ్, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వావారికి వచ్చే నెల 15లోపు, రెన్యూవల్‌ చేసుకునే వారికి ఈ నెల 31 వరకు గడువు పెంచారు. దరఖాస్తూలను http://apepass.cgg.gov.in లో పొందవచ్చు.
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌