More

సాక్షర భారత్ కోఆర్డినేటర్ ఆత్మహత్యాయత్నం

31 Mar, 2016 10:23 IST

శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండల సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. 16 నెలలుగా తనకు వేతనాలు అందడం లేదంటూ సాక్షర భారత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కుమారస్వామి ఎంపీడీవో కార్యాలయం వద్ద వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. కమీషన్ ఇవ్వనందున వేతనాల ఫైలుపై ఎంపీపీ రమాదేవి సంతకం చేయడంలేదని అతడు వాపోయాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌