More

రామాయంపేటలో వ్యక్తి హత్య

6 Oct, 2016 14:30 IST

రామాయంపేట మండల శివారులో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు నార్సింగి గ్రామానికి చెందిన గంగారపు రాములు(35)గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు రాములు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రాత్రి జరిగి ఉండవచ్చు. స్థానికులు గురువారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌