బీబీనగర్(నల్గొండ జిల్లా): బీబీనగర్ మండలం గూడూరులో ఓ యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తిట్టాడనే కారణంతో నరుడి వెంకటేశ్(24) అనే యువకుడు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు సదరు వ్యక్తి ఇంటి మందు శవంతో ధర్నాకు దిగారు.
బీబీనగర్లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
24 Dec, 2015 20:18 IST