More

మోతీనగర్లో ఐదుగురు బుకీలు అరెస్ట్

30 Apr, 2016 09:11 IST

హైదరాబాద్ : సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లతోపాటు రూ.5.30 లక్షల నగదు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చంద్రబాబు నాకు గురువని ఎక్కడా చెప్పలేదు: రేవంత్‌

నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి.. రేవంత్‌రెడ్డి ఫైర్‌

నా చెల్లి డైనమిక్‌.. కూతురు పుట్టాక జీవితం మారిపోయింది: కేటీఆర్‌

తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా?

Nov 19th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌