More

ఎమర్జెన్సీని తలపించేలా పాలన

31 Jul, 2016 01:19 IST
ఎమర్జెన్సీని తలపించేలా పాలన

టీఆర్‌ఎస్‌పై జూలకంటి  ఫైర్  

 సాక్షి, హైదరాబాద్ : ఎమర్జెన్సీ రోజులను తలపించేలా టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని సీపీఎం నేత జాలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని అణచేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, విపక్ష పార్టీల నాయకులను గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.

సమస్యల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి, స్వయంగా కలుసుకోడానికి విపక్ష నేతలు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించడం గర్హనీయమన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం చర్యలేవి?

రైతు బంధు ఆపాలని ఎక్కడా చెప్పలేదు

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాం

తెలంగాణ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల

బండి సంజయ్‌ మార్పుతో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయింది: విజయశాంతి