More

ఫిలిప్పైన్‌లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి

15 May, 2015 00:53 IST

మనిలా: ఫిలిప్పైన్ రాజధాని మనిలాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు. గురువారం శిథిలాల్లో చిక్కుకున్న శవాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కొన్నింటికి పుర్రెలు, ఎముకలు కూడా లభించలేదు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కలకలం

పాలస్తీనాకు భారత్ రెండోదఫా మానవతా సాయం

పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?

భారత్‌కు కొత్త టెన్షన్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన మహమ్మద్‌ ముయిజ్జు!

ఓపెన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడికి ఉద్వాసన